కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిమెంట్‌ లారీ బోల్తా: నలుగురి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప: గురువారం అర్థరాత్రి గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మూలవంక వద్ద సిమెంటు లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుండుపల్లె మండలం శిఖాపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.

నల్గొండ జిల్లా నుంచి రాయచోటికి సిమెంట్‌ బస్తాలతో లారీబయల్దేరింది. మూలవంక వంతెన వద్దకు రాగానే లారీని డ్రైవర్‌ అజాగ్రత్తగా పక్కకు నడపడంతో బోల్తా పడింది. సిమెంట్‌ బస్తాలపై ఉన్న నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌, క్లీనర్‌ పరారీలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X