డిఎంకెలో చేరనున్న ఖుష్బూ
పరుషం-16 చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్రసీమకు పరిచమయ్యారు. తక్కువ కాలంలోనే ఆమె తమిళ ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నారు. ఆమె కోసం తమిళ అభిమానులు ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలను ఖుష్బూ ఖండించకుండా, ధ్రువీకరించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు ఆమె డిఎంకెలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
Story first published: Friday, May 14, 2010, 13:48 [IST]