వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్యతో భేటీ కానున్న చంద్రబాబు
చంద్రబాబు ఇటీవల గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను చంద్రబాబు ప్రధానికి, ముఖ్యమంత్రికి వివరిస్తారు.
Comments
Story first published: Saturday, May 15, 2010, 14:31 [IST]