వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యతో భేటీ కానున్న చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశం కానున్నారు. రైతుల సమస్యలను ఈ సమావేశంలో చంద్రబాబు రోశయ్య దృష్టికి తేనున్నారు. అంతేకాకుండా చంద్రబాబు రైతుల సమస్యలపై విన్నవించడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కూడా కలుస్తారు. ఆయన సోమవారం ప్రధానిని కలుసుకుంటారు.

చంద్రబాబు ఇటీవల గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను చంద్రబాబు ప్రధానికి, ముఖ్యమంత్రికి వివరిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X