రోశయ్యతో భేటీ కానున్న చంద్రబాబు

చంద్రబాబు ఇటీవల గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా తన దృష్టికి వచ్చిన రైతుల సమస్యలను చంద్రబాబు ప్రధానికి, ముఖ్యమంత్రికి వివరిస్తారు.












Click it and Unblock the Notifications