బాలయ్య మనస్సులో లేదు: బాబు

ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుంటే వారి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా సమర్థంగా పోరాడగలుగుతున్నామా? లేదా? అన్నది పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ కొందరు పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా వారికి కాసేపు క్లాస్ తీసుకొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని, అనేకచోట్ల మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోందని ఆయన అన్నారు. ఉపాధి హామీ ప«థకం మొక్కుబడిగా అమలు చేస్తున్నారని ఇలాంటి అంశాలపై మనం కదలాలి, కదిలించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications