వైయస్ ప్రమాదంలో కుట్ర లేదు: సిబిఐ

ప్రమాదంపై అన్నికోణాల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. చాలామంది సాక్షులను విచారించామని, బెంగుళూరుకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్, హైదరాబాద్-న్యూఢిల్లీ-ఛండీగడ్లకు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్, ఢిల్లీలోని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లోని జె.ఎన్.టి.యు., నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్కు చెందిన నిపుణులతోపాటు ఇతరుల సాయం కూడా తీసుకున్నామని సీబీఐ వెల్లడించింది.
హెలికాప్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపించిందని, దీనికి సంబంధించి హెలికాప్టర్ నిర్వహణ ఇంజినీరు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సీబీఐ సూచించింది. భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలనూ నివేదికలో పొందుపరిచింది. ముఖ్యంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన ఈ హెలికాప్టర్ ప్రమాదంపై త్యాగీ నేతృత్వంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎం.ఆర్.రెడ్డి, కోసాలతో కూడిన ద్విసభ్య కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications