ముగ్గురు మహిళలు రైలు పట్టాలపై మృతి

Karimnagar Dist
రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గోదావరిఖనికి చెందిన భాగ్యలక్ష్మి, ఉష, రాజమణిలు భాగ్యనగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో జమ్మికుంటకు వెళ్లేందుకు స్టేషన్‌లో పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో కన్యాకుమారికి వెళుతున్న సూపర్‌ ఫాస్ట్‌ రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందినవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+