వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్ని పార్టీల్లో మేమే కదలిక తెచ్చాం: చిరంజీవి
పోలవరం ప్రాజెక్టును 2005లో చేపట్టారని, ఇన్నేళ్ల తర్వాత కూడా పది శాతం పనులు పూర్తి కాలేదని, అయినా ఎవరికీ ఆ విషయం పట్టలేదని, తాము ఆందోళన చేపట్టిన తర్వాత కదలిక వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని వద్ద పోలవరం వద్ద సూచనప్రాయంగా చెప్పడానికి కూడా తామే కారణమని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులపై తాము చైతన్యం తెస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, June 9, 2010, 13:30 [IST]