వైయస్ జగన్ యాత్రపై రోశయ్య బెదిరింపులు సరి కాదు: అంబటి రాంబాబు
వైయస్ సంవత్సరీకం జరగక ముందే రోశయ్య వైభవంగా పుట్టిన రోజు జరుపుకోవడం ఏ రకంగా సమంజసమని ఆయన ప్రశ్నించారు. అధిష్టానవర్గానికి చెప్పి జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇప్పించాలని ఆయన రోశయ్యను కోరారు. జగన్ ఓదార్పు యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కాదని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.
Comments
అంబటి రాంబాబు వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ ambati rambabu ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Wednesday, July 7, 2010, 16:10 [IST]