బాబ్లీపై రోశయ్య విజ్ఞప్తిని పట్టించుకోని అశోక్ చవాన్

ఆంధ్రప్రదేశ్ లోని ఉప ఎన్నికల నేపథ్యంలో సమస్యను రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వెనక్కి వెళ్లకపోతే కస్టడీ పొడగింపు తప్పదని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘించి తమ రాష్ట్రంలోకి చంద్రబాబు ప్రవేశించడం, ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వడం సరి కాదని ఆయన అన్నారు. బాబ్లీ అంశం కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications