బాబ్లీపై చేతులెత్తేసిన కేంద్రం: సుప్రీం తేల్చాలన్న బన్సల్

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. నియమ నిబంధనల ప్రకారమే బాబ్లీని నిర్మిస్తున్నట్లు అశోక్ చవాన్ చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీల ప్రతినిధులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిసి బాబ్లీ సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయనున్న నేపథ్యంలో బన్సల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications