తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు ఖతం: మాజీ మంత్రి సంతోష్ రెడ్డి
తెలుగుదేశం, కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రబాబు, డీఎస్లు వెంటనే శ్రీకృష్ణ కమిటీ ముందుకు వెళ్లి తెలంగాణ అనుకూల వాదన వినిపిప్తేనేప్రజలు క్షమిస్తారని అన్నారు. సంతోష్రెడ్డి మాట్లాడుతుండగా సీఎల్పీ కార్యాలయంలో విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేయటంతో సంతోష్రెడ్డి మధ్యలోనే మీడియా సమావేశాన్ని ముగించారు.
Comments
Story first published: Saturday, July 31, 2010, 16:40 [IST]