చిరంజీవిపై వాసిరెడ్డి పద్మ మెగా లేఖాస్త్రం

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అగ్రకులాలంటూ తమను పార్టీలో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కొద్ది రోజులుగా తన పట్ల పార్టీలో వివక్ష చూపుతున్నారని ఆమె అన్నారు. చిరంజీవిపై, పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన శోభారాణిపై చర్య తీసుకోకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆక్షేపణ తెలిపారు. కింది వర్గానికి చెందడం వల్లనే తనను అణగదొక్కుతున్నారని శోభారాణి లేఖ రాసిన విషయం తెలిసిందే.
వాసిరెడ్డి పద్మ ఆరోపణలను ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు కొట్టిపారేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటిలో నిజం లేదని ఆయన అన్నారు. పద్మను దూరం పెట్టలేదని ఆయన చెప్పారు. పద్మ న్యూనతా భావానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications