కిరణ్ కుమార్ ను సిఎంను చేసేందుకు వైయస్ జగన్ డ్రామా?

జగన్ తన అనుకూలుడైన కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని తొలగించి గ్రూపు-1 పరీక్ష తిరిగి నిర్వహిస్తే 20 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారంటూ ముఖ్యమంత్రి రోశయ్యను జగన్ వర్గీయులు బెదిరించారని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని వారు ఖండించారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు ఆయన తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications