ధర్నాలో విద్యార్థినిపై నడుంపై చేయి వేసిన సిఐ మనోహర్ రెడ్డి

ఐతే నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థినిని సిఐ మనోహర్ రెడ్డిని నడుంపై చేయి వేసి నెట్టివేసి, అసభ్య పదజాలంతో దూషించడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ ఆయన అమ్మాయిపై చేయి వేసి నెట్టడాన్ని ఏబివిపి, భాజపాతోపాటు తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉన్నా మనోహర్ రెడ్డి ఆ పనికి ఒడిగట్టాడు. విద్యార్థినిని అదుపు చేయాలనుకుంటే లేడీ కానిస్టేబుల్ కు ఆయన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
దీంతో విద్యార్థులు ఈసిఐఎల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. అమ్మాయి పట్ల అమానుషం ప్రవర్తించిన సీఐ మనోహర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవల్సిందిగా డిమాండ్ చేశారు. సదరు కీచక పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని ఏబివిపి నాయకులు కళ్యాణ్, లక్ష్మణ్ లు డిమాండ్ చేశారు. తమను జెండా సైతం ఎగరవేయనీయలేదన్నారు. విద్యార్థిని పట్ల తనకు ఏ విధమైన దురుద్దేశం లేదని, అనుకోకుండా ఆ సంఘటన జరిగిందని మనోహర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికే పోలీసులు, ప్రభుత్వం ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అధిరారం చేతిలో ఉంది కదాని ప్రభుత్వం తెలంగాణవారిని భయభ్రాంతులకు గురి చేసినా ఎవరూ భయపడరన్నారు. సదరు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని అలా ఐతేనే మరోసారి ఇలాంటి పునకావృతం కావని ఆమె పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications