ఆయేషా హత్య కేసు తీర్పు మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు

తల్లి, చెల్లి తనపైనే ఆధారపడి ఉన్నారని వారికి ఉపాధి కల్పించి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జడ్జిని సత్యంబాబు కోరాడు. అయేషా హత్య కేసులో 49 మంది సాక్షులను కోర్టు విచారించింది. పోలీసులు ఈ కేసులో 16 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. సత్యంబాబు అనాసాగారానికి చెందినవాడు. అయేషా తల్లిదండ్రులు ప్రాసిక్యూషన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications