వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాక్షి విలేకరిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు
పూడూరు మండలం రేగడి మామిడిపల్లికి చెందిన కె.అంజిరెడ్డి, మరో ఇద్దరికి బీఈడీ సీట్లు ఇప్పిస్తానంటూ 2006లో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఒక్కొక్కరి నుంచి కొంత సొమ్ముతోపాటు బెంగళూరు యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇప్పించేందుకు డిగ్రీ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడని, ఇందులో భాగంగా, అంజిరెడ్డి నుంచి రూ.16,300 తీసుకుని ఐడీ కార్డు ఇచ్చాడని, దానిని తీసుకెళ్లిన అంజిరెడ్డికి కాలేజీ యాజమాన్యం నుంచి చుక్కెదురైందని అంజిరెడ్డి ఫిర్యాదు చేశాడు.
Comments
Story first published: Wednesday, September 29, 2010, 8:14 [IST]