సత్యంబాబుకు శిక్ష: కోర్టుకు తాళాలు, తీవ్ర నిరసనలు

ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కోర్టు ఆవరణకు వేసిన తాళాలను తీశారు. సత్యంబాబును జైలుకు తరలించారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి ఉద్దేశ్యాలు అంటగట్టకూడదని డిఫెన్స్ లాయర్ అన్నారు. కేసులో లొసుగులు ఏమున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని న్యాయవాదులు చెప్పారు. న్యాయవాదులు కూడా కోర్టు తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. సత్యంబాబుకు ఉరిశిక్ష వేయవద్దని డిఫెన్స్ లాయర్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిశీలనకు తీసుకుంది. సత్యంబాబుకు అయేషా మీరా కేసుతో ఏ విధమైన సంబంధం లేదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కోర్టు కేవలం సాంకేతిక సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ కేసులో ఏవీ లేవని, ఈ స్థితిలో సత్యంబాబుకు శిక్ష వేయడం సరి కాదని వాదిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications