సంయమనం పాటించండి: మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

అయోధ్య తీర్పు నేపధ్యంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ కోరారు. తీర్పు ఎలా ఉన్న అందరూ దాని పట్ల అందరూ సామరస్యంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నగరంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. యువత శాంతికోసం కృషి చేయాలన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలీసులను మోహరించామన్నారు. ఇప్పటికే ఎలాంటి ఎస్సెమ్మెస్ లకు, ఎమ్మెమ్మస్ లకు నిరోధించామన్నారు.
హైదరాబాదులో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల నాయకులు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications