సంయమనం పాటించండి: మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు

అయోధ్య తీర్పు నేపధ్యంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ కోరారు. తీర్పు ఎలా ఉన్న అందరూ దాని పట్ల అందరూ సామరస్యంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నగరంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. యువత శాంతికోసం కృషి చేయాలన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలీసులను మోహరించామన్నారు. ఇప్పటికే ఎలాంటి ఎస్సెమ్మెస్ లకు, ఎమ్మెమ్మస్ లకు నిరోధించామన్నారు.
హైదరాబాదులో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల నాయకులు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications