నల్గొండలో తుపాకీతో కాల్చుకొని నావీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Nalgonda
నల్గొండ: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో జైపాల్ రెడ్డి అనే నేవీ కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంటలకు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆయితే గురువారం మధ్యాహ్నం వరకు ఆయన మరణించిన విషయం బయటకు రాలేదు.

ఇతను ఇక్కడ ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చనిపోవడానికి సరియైన కారణాలు ఇప్పటి వరకు తెలియకున్నా, కొందరు మాత్రం కుటుంబ తగాదాలే ఆయన ఆత్మహత్యకు కారణమంటున్నారు. కాగా మృతుడు జైపాల్ రెడ్డిది గుంటూరు జిల్లా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+