వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏ ఒక్కరి పేటెంట్ కాదు: ఎమ్మెల్సీ యాదవరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yadava Reddy
హైదరాబాద్: గద్దర్ స్థాపించిన ఫ్రంట్ ను తమ పార్టీ స్వాగతిస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మల్సీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఏ ఒక్కరి పేటెంట్ హక్కు కాదని, ఆది కేవలం కెసిఆర్ దో, లేక గద్దర్ దో కాతని ఆయన అన్నారు. అది ప్రజలందరి కోరిక అని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు టి.జి.వెంకటేశ్ అవగాహన లేక పలు మాటలు మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. అయోధ్యపై ఆయన చేసిన ప్రకటనను మేము మరోలా అన్వయించుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని రెండు చెయ్యాలా లేదా మూడు చెయ్యాలా అనేది మాకు సంబంధం లేదని మాకు తెలంగాణ సాధనే ముఖ్యమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X