తెలంగాణ ఏ ఒక్కరి పేటెంట్ కాదు: ఎమ్మెల్సీ యాదవరెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
గద్దర్
స్థాపించిన
ఫ్రంట్
ను
తమ
పార్టీ
స్వాగతిస్తున్నదని
కాంగ్రెస్
ఎమ్మల్సీ
ఎమ్మెల్సీ
యాదవరెడ్డి
విలేకరుల
సమావేశంలో
అన్నారు.
తెలంగాణ
ఏ
ఒక్కరి
పేటెంట్
హక్కు
కాదని,
ఆది
కేవలం
కెసిఆర్
దో,
లేక
గద్దర్
దో
కాతని
ఆయన
అన్నారు.
అది
ప్రజలందరి
కోరిక
అని
ఆయన
అన్నారు.
కాంగ్రెసు
శాసనసభ్యుడు
టి.జి.వెంకటేశ్
అవగాహన
లేక
పలు
మాటలు
మాట్లాడుతున్నాడని
ఆయన
విమర్శించారు.
అయోధ్యపై
ఆయన
చేసిన
ప్రకటనను
మేము
మరోలా
అన్వయించుకుంటామని
ఆయన
చెప్పారు.
రాష్ట్రాన్ని
రెండు
చెయ్యాలా
లేదా
మూడు
చెయ్యాలా
అనేది
మాకు
సంబంధం
లేదని
మాకు
తెలంగాణ
సాధనే
ముఖ్యమని
ఆయన
అన్నారు.