ఎమ్మార్ పై బొందిలో ప్రాణాలు ఉండగా రాజీ పడేది లేదు: డిఎల్ రవీంద్రారెడ్డి

కామన్ వెల్త్ క్రీడల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణకు ఆదేశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై పెద్దలకు చెప్పడానికి తాను ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications