రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు సూక్ష్మ బాట: వట్టి వసంత్ కుమార్

రాహుల్ గాంధీ, సోనియా గాంధీని సూక్ష్మ రుణ సంస్థల ఘటనలకు ఆపాదించి రాజకీయంగా మళ్లీ తిరిగి తన ప్రాబల్యం పెంచుకుందామనుకోవటం చంద్రబాబు అమాయకత్వం అనిపించుకుంటుందన్నారు. విక్రమ్ తో కూర్చున్నంత మాత్రాన రాహుల్ తప్పు చేసినట్లు అయితే, దొంగనోట్ల సృష్టికర్త రామకృష్ణతో ఫోటో దిగిన చంద్రబాబుకు దొంగనోట్ల అక్రమాల్లో ప్రమేయమున్నట్లేనా అని ప్రశ్నించారు. షేర్, ఎస్ కె ఎస్, స్పందన, నిర్మల వంటి సూక్ష్మరుణ సంస్థలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ను విమర్శిస్తాడని ఆయన ప్రశ్నించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications