రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు సూక్ష్మ బాట: వట్టి వసంత్ కుమార్

రాహుల్ గాంధీ, సోనియా గాంధీని సూక్ష్మ రుణ సంస్థల ఘటనలకు ఆపాదించి రాజకీయంగా మళ్లీ తిరిగి తన ప్రాబల్యం పెంచుకుందామనుకోవటం చంద్రబాబు అమాయకత్వం అనిపించుకుంటుందన్నారు. విక్రమ్ తో కూర్చున్నంత మాత్రాన రాహుల్ తప్పు చేసినట్లు అయితే, దొంగనోట్ల సృష్టికర్త రామకృష్ణతో ఫోటో దిగిన చంద్రబాబుకు దొంగనోట్ల అక్రమాల్లో ప్రమేయమున్నట్లేనా అని ప్రశ్నించారు. షేర్, ఎస్ కె ఎస్, స్పందన, నిర్మల వంటి సూక్ష్మరుణ సంస్థలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ను విమర్శిస్తాడని ఆయన ప్రశ్నించారు.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications