దేవుళ్లకు సేవలు బంద్, ఆలయాల అర్చకుల ఆందోళన

కాగా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసే వరకు తమ ఆందోళన ఉంటుందని పూజారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని తామేమి కారణం లేకుండానే అడగటం లేదని వారంటున్నారు. దేవాలయాలలో భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా ప్రభుత్వానికే మేము జీతాలు ఇస్తున్నామని వారు అంటున్నారు. భక్తులు తమ కోర్కెల కోసం దేవుడి దగ్గరకు వస్తారు. అయితే దేవుడి దగ్గరే ఉన్న మేము, ప్రభుత్వానికి జీతాలు ఇస్తున్న మేము ఎవరిని అడగాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతాలు పెంచుతున్న ప్రభుత్వం తాము ప్రభుత్వ ఉద్యోగులము అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications