డిఎల్ వ్యాఖ్యతో బెదిరిన చంద్రబాబు: సిబిఐ విచారణకు డిమాండ్

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి రోశయ్యకు మరో లేఖ రాశారు. ఎమ్మార్ కుంభకోణంపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మార్ కుంభకోణంలో కాంగ్రెస్ వారి హస్తం ఉందనే విషయం ప్రజలకు, ప్రభుత్వానికి తెలుసునన్నారు. వెంటనే విచారణ జరిపి వారిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత రోశయ్య ప్రభుత్వంపై ఉందన్నారు. లేకుంటే ప్రజలు రోశయ్యకు ఇందులో భాగస్వామ్యం ఉందని భావించవలసి వస్తుందన్నారు.
ఆదివాసీల కోసం అభ్యన్నతికి, వారి హక్కులకోసం పోరాడిన అదిలాబాద్ జిల్లా యోధుడు కొమురం భీం విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications