హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొమురం భీమ్ విగ్రహానికి లైన్ క్లియర్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణకు చెందిన కొమురం భీమ్ వంటివారి విగ్రహాలు లేవని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిరిజనుల భూమి హక్కుల కోసం కొమురం భీమ్ పోరాటం చేశాడు. దీంతో కొమురం భీమ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిలతో పాటు పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications