వైయస్సార్ బంధువు క్రిస్టోఫర్ పై రామోజీ ఈనాడు డైలీ దాడి

మండలిలో రూ.కోట్ల విలువైన కొనుగోళ్లన్నీ చిన్నచిన్న ఉద్యోగుల ద్వారానే చేపట్టేవారని, ఈ విషయాన్ని గమనించి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారి కావాలని ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానించారని, మండలికి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతేఈ తీర్మానం చేశారని, నిధులు దుర్వినియోగం అవుతున్న సంగతి ఆనాటి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదని ఈనాడు రాసింది. క్రిస్టోఫర్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్లో ముగియనుంది. ఇప్పటికే రెండుసార్లు పదవీకాలం పొడిగించినందున ఉపకులపతి పదవిపై దృష్టిసారించి దరఖాస్తు చేశారు. తాజాగా ఉన్నత విద్యా మండలిలోని ఉపాధ్యక్ష పదవిని కూడా ఆశిస్తూ దరఖాస్తు చేశారు. పెద్దలను ప్రసన్నంచేసుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా సానుకూలం వ్యక్తం కాలేదని సమాచారం.












Click it and Unblock the Notifications