ఊడిన సలహాదారు పదవి: కెవిపి రామచందర్ రావు హవాకు కత్తెర

కేవీపీ ఆదివారం మధ్యాహ్నం ఏపీ భవన్లోని ముఖ్యమంత్రి కాటేజీకి వచ్చి కిరణ్తో 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. అప్పుడే ఆయనకు రాజీనామా చేయాల్సిన అవసరాన్ని కిరణ్ వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేవీపీ గంటన్నరపాటు ఏపీ భవన్లోని తన గదిలో కూర్చొని ఇతర నేతలతో చర్చల్లో మునిగిపోయారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేవీపీపై వ్యతిరేకతతో కాకుండా కొత్త ప్రభుత్వానికి క్లీన్ ఇమేజీ కల్పించడం కోసమే ఆయన్ను తప్పించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 40 మంది వరకు సలహాదారులున్నారు. వీరిలో కొందరు మాజీ అధికారులు కాగా, మరికొందరు వైఎస్ కుటుంబీకులు. మిగిలిన వారు వైఎస్కు లేదా కేవీపీకి సన్నిహితులు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్ పూర్తి స్వేచ్ఛగా పని చేసేందుకు వీలుగానే అధిష్ఠానం సలహాదారులపై వేటు వేసింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications