కాంగ్రెసు అధిష్టానంపై ఎంపి సబ్బం హరి తిరుగుబాటు స్వరం

ప్రజారాజ్యం పార్టీని ప్రభుత్వంలో చేర్చుకోవడానికి తాను వ్యతిరేకమని, ఆ విషయాన్ని తాను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని, ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వకూడదని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని సబ్బం హరి నివాసంలో వైయస్ జగన్ అనుచరులు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications