స్పీకర్ గా మల్లు భట్టి విక్రమార్క: చీఫ్ విప్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి?

ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే, నల్లగొండ జిల్లా కోదాడ శానససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయనను స్పీకర్ గా ఎంపిక చేయవచ్చునని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications