సత్యారెడ్డిపై విరుచుకుపడుతున్న వైయస్ జగన్ క్యాంప్

వైయస్ జగన్ యువసేనలంటూ ఏవీ లేవని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. సత్యారెడ్డి వంటి వాళ్లు అటువంటి సంస్థలకు స్వయంప్రకటిత అధ్యక్షులని ఆయన శనివారం తిరుపతిలో అన్నారు. అలాంటి వాళ్ల వల్ల వైయస్ జగన్ కు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తిప్పికొడతామని ఆయన అన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications