సత్యారెడ్డిపై విరుచుకుపడుతున్న వైయస్ జగన్ క్యాంప్

వైయస్ జగన్ యువసేనలంటూ ఏవీ లేవని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. సత్యారెడ్డి వంటి వాళ్లు అటువంటి సంస్థలకు స్వయంప్రకటిత అధ్యక్షులని ఆయన శనివారం తిరుపతిలో అన్నారు. అలాంటి వాళ్ల వల్ల వైయస్ జగన్ కు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తిప్పికొడతామని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications