క్షీణిస్తున్న మందకృష్ణ మాదిగ ఆరోగ్యం: ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగింపు

గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న మందకృష్ణ మాదిగను గురువారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, తెరాస ఎమ్మెల్యే హరీష్రావు, ప్రరాపా పొలిట్బ్యూరో సభ్యుడు సి.రామచంద్రయ్య, అధికార ప్రతినిధి గౌతమ్, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, ఆరేపల్లి మోహన్, టీఎన్జీవో సంఘం ప్రతినిధి విఠల్, మాల సంక్షేమ సంఘం ప్రతినిధి సోమయ్య తదితరులు మందకృష్ణను కలిశారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications