తెలంగాణను కాంగ్రెసు మూడు సార్లు ముంచింది: కెసిఆర్

తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, సహనం నశిస్తే అసహజ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. తెలంగాణవాదులంతా ఏకమవుతారనే మాట ఇప్పుడు నిజమైందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాలను తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అడ్డుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications