వైయస్ జగన్ తో కాంగ్రెసుకు ఎదురుదెబ్బ: వెంకయ్య నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన 15 ప్రశ్నలు సంధించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మంచిదైతే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఎందుకు కలిశారని ఆయన అడిగారు. రైతు సమస్యలపై ఈ నెల 28వ తేదీన సచివాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
Comments
Story first published: Saturday, December 25, 2010, 12:51 [IST]