నేను తలుచుకుంటే కాంగ్రెసు ప్రభుత్వం ఢమాల్: వైయస్ జగన్

తన మద్దతుదారులైన శాసనసభ్యుల అవసరం కాంగ్రెసు పార్టీకి ఉందని, అందువల్లనే వారిపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసును ఇబ్బంది పెట్టదలుచుకోలేదని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో తన మద్దతుదారులు తన పార్టీ మీదనే పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తాను పార్లమెంటు సభ్యుడిగానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications