శ్రీకృష్ణ సభ్యులు సీమాంధ్ర ఎంపీలతో జల్సా చేసి నివేదిక ఇచ్చారు: ఎంపీ వివేక్

వారు పదవులు తీసుకున్నప్పటికీ తెలంగాణ కోసం అందరితో కలిసి పోరాడుతారని చెప్పారు. పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కట్టుబడి ఉన్నారని చెప్పారు. కాగా తాము జెఏసిలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసం అందరితో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చెప్పినట్టుగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. సోమవారం జెఏసి ఆధ్వర్యంలోని రహదారుల నిర్భందానికి మద్దతు ఇస్తే తప్పులేదని తాము భావిస్తున్నామన్నారు. అయితే పార్టీలో చర్చించిన తర్వాత మద్దతు విషయం ప్రకటిస్తామన్నారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications