తెలంగాణకు, రచ్చబండకు ముడి పెట్టవద్దు: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి
ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆమె హైదరాబాదులో కోరారు. సంక్షేమ పథకాల ఫలాలను అందరికీ అందించేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి రచ్చబండ తెలంగాణ కడప dl ravindra reddy sabitha indra reddy racha banda telangana kadapa
Story first published: Monday, January 24, 2011, 12:40 [IST]