వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాక్షి మీడియాలో పెట్టుబడులపై వైయస్ జగన్కు హైకోర్టు నోటీసు
సాక్షి పెట్టుబడుల కేసులో ఏడుగురు అధికారులతో సహా 52 మందిని ప్రతివాదులుగా హైకోర్టు చేర్చింది. సాక్షిలో పెట్టుబడుల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షి పత్రిక, సాక్షి చానెల్ల్లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వైయస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని వాడుకుని సాక్షి మీడియాను జగన్ స్థాపించారని శంకర రావు పలుమార్లు ఆరోపణలు చేశారు.
Comments
Story first published: Monday, January 24, 2011, 18:14 [IST]