ప్రత్యేక తెలంగాణ రచ్చబండలో తేలేది కాదు: మాజీ సిఎం రోశయ్య
కాగా మంత్రి రఘువీరా రెడ్డి కూడా రచ్చబండను అడ్డుకోవడాన్ని అనంతపురంలో ఖండించారు. రచ్చబండ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. అందరూ రచ్చబండకు సహకరించాలన్నారు.
Comments
Story first published: Monday, January 24, 2011, 11:12 [IST]