విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్, టిడిపిలపై అంబటి ఫైర్: జగన్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
విజయవాడ: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టిడిపి కలిసి జగన్‌ను ఏకాకి చేశాయన్నారు. జగన్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. అయితే అవేమీ సఫలం కావన్నారు.

జగన్‌కు అశేష ప్రజాధరణ ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాలు నివారించడానికి సిబిఐ దర్యాఫ్తును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై వెంటనే సిబిఐ దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలకు అనుమానం బలపడే అవకాశం ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X