వైయస్ జగన్ కోటలో కిరణ్ పాగా, 11న కడపలో రచ్చబండ
ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లపై డిఎల్ రవీంద్రా రెడ్డి ఆ జిల్లా నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం.
Comments
కడప కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ వైయస్ జగన్ హైదరాబాద్ kadapa kirankumar reddy rachabanda ys jagan hyderabad
Story first published: Monday, February 7, 2011, 14:43 [IST]