వైయస్ జగన్ కోటలో కిరణ్ పాగా, 11న కడపలో రచ్చబండ

ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లపై డిఎల్ రవీంద్రా రెడ్డి ఆ జిల్లా నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు మాట్లాడుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications