జగన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం కూలే పరిస్థితి: ఎంపీ సబ్బం హరి

పోలవరంకు జాతీయ హోదా వస్తుందని ఆరునెలల్లో ఆరుసార్లు వస్తుందని చెప్పారని, అయితే ఇప్పటి వరకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రానికి రాష్ట్రంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందన్నారు. జగన్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తాననడానికి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి హక్కు లేదన్నారు. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రాయాస పడిన డిఎల్ జగన్కు ఆఫర్ ఇవ్వడమా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications