సునామీ తర్వాత జపాన్ అణు రియాక్టర్ల నుంచి బూడిదరంగు పొగ

ఈ పేలుళ్లు సంభవించిన మరో రెండు రియాక్టర్లను చల్లబరించేందుకు సిబ్బంది హెలికాప్టర్లు, ట్యాంకర్ల ద్వారా వాటిలో టన్నుల కొద్దీ నీటిని నింపుతున్నారు. ఫుకుషిమా రియాక్టర్లను చల్లబరించేందుకు చైనా 62 మీటర్ల పొడవున్న పైపుతో కూడిన ట్యాంకర్ను మంగళవారం జపాన్కు పంపనుంది. అణు విపత్తును జపాన్ అధిగమిస్తుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. జపాన్ భూకంపం, సునామీల్లో 8,600 మంది మృతిచెందారని, మరో 16 వేల మంది గల్లంతయ్యారని అధికారులు చెప్పారు.
దాదాపు 3.4 లక్షల మంది నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలు సరైన ఆహారం, నీరు లేక అలమటిస్తున్నారు. విపత్తు సంభవించిన తూర్పు, ఈశాన్య తీరప్రాంతాల్లో త్వరలోనే పునర్మిర్మాణ పనులు చేపడతామని ప్రధాని నవాటో కాన్ హామీ ఇచ్చారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications