శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్రకు అమ్ముడు పోయింది: హరీష్ రావు

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఏం జరిగినా మా బాధ్యత లేదన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని తప్పులను పూసగుచ్చినట్లు చెప్పిందన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం కూడా కమిటీ నివేదిక తప్పుల తడకను బయట పెట్టిందన్నారు. నివేదికలో తెలంగాణ ప్రజల మనోభావాలు కనిపించలేదన్నారు.
సీమాంధ్ర పెట్టుబడిదారులకు శ్రీకృష్ణ కమిటీ అమ్ముడు పోయిందన్నారు. సీమాంధ్రులకు అమ్ముడు పోయిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇంతటితో వదిలేసిది లేదన్నారు. వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో అన్ని తప్పులే అని హైకోర్టు వ్యాఖ్యలతో తెలిసిందన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెసులో విలీనం అయ్యే ప్రసక్తి లేదన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications