హైదరాబాద్లో ఐటీ పెట్టుబడులు పెట్టండి: ఐటీ మంత్రి
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో ఐటీ అడ్వాన్ టేజ్ ఏపీ-2011ను నిర్వహించామని, ఈ సమ్మెట్ లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని పొన్నాల తెలిపారు. 2010-15 ఐటీ పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభత్వం అందచేస్తున్న ప్ర త్యేక రాయితీలు, ఇతర సదుపాయాలపైనా ఆయన వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అక్లోమా స్టేట్ యూనివర్సీటీ విశిష్ట పుర ష్కార గ్రహితగా ఆయన ను పేర్కొంటూ..ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. అ క్లోమా స్టేట్ యూనివర్సీటీ పూర్వ విద్యార్థులు కూడా మంత్రి పొన్నాలను ఘనం గా సత్కరించారు.
English summary
Andhra Pradesh ITMinister Ponnala Lakshmaiah gari seminar with Indian Software Entrepreneurs in Dallas.
Story first published: Friday, March 25, 2011, 7:03 [IST]