కర్ణాటకలో చిరంజీవి హవా: పోలీసుల లాఠీచార్జీ, 20 మందికి గాయాలు

ఢిల్లీలోని కాంగ్రెసు అధిష్టానం తనను ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడిగా కాకుండా జాతీయ స్థాయి నాయకుడిగా భావిస్తోందని, అందువల్లనే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించాల్సిన బాధ్యత తనపై పెట్టిందని ఆయన తన ఎన్నికల ప్రచారంలో అన్నారు. అందరికీ నమస్కారం అని కన్నడంలో తన ప్రసంగాన్ని చిరంజీవి కన్నడంలో ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు తెలుగులో ప్రసంగించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై ఉంచిన నమ్మకానికి ప్రతిగా కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించి తనకు బహుమానంగా ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. చిరంజీవి ఎన్నికల ప్రచార సభకు మంచి స్పందన లభించింది.












Click it and Unblock the Notifications