రాజీపడితే కేంద్ర మంత్రి పదవి వచ్చేది: వైయస్ జగన్మోహన్ రెడ్డి

విశ్వసనీయత, సచ్ఛీలతలను పక్కన పెట్టకుంటే కడప పార్లమెంటుకు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చేవి కావని జగన్ అభిప్రాయ పడ్డారు. కాగా ఉప ఎన్నికలలో భాగంగా జగన్ కడప జిల్లాలో తన ప్రచార యాత్రను శుక్రవారం కూడా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకు పడ్డారు.












Click it and Unblock the Notifications