వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమ్మో... ఆ మంత్రుల మధ్య తలదూర్చకూడదు!: పిసిసి ఛీప్ నిర్ణయం
ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవను పరిష్కరించేందుకు డి శ్రీనివాస్ ఇరువురితో మాట్లాడారు. అయితే ఇద్దరిలో ఎవరు కూడా డిఎస్ మాట వినే పరిస్థితి కనిపించలేదని తెలుస్తోంది. డిఎస్ మాట లెక్క చేయకుండా ఇద్దరు మంత్రులు పంతానికి పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు పంతానికి వెళుతూ చీఫ్ మాటనే వినక పోవడంతో వారి మధ్య తలదూర్చకూడదని డిఎస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీకి నష్టం కలిగించకుండా సమస్యను పరిష్కరించే పనిలో మాత్రం పిసిసి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
Comments
jupalli krishna rao dk aruna congress d srinivas జూపల్లి కృష్ణారావు డికె అరుణ కాంగ్రెసు డి శ్రీనివాస్
English summary
Ministers DK Aruna and Jupalli Krishna Rao were neglecting PCC chief D Srinivas orders.
Story first published: Sunday, May 22, 2011, 13:48 [IST]