ముఖ్యమంత్రిపై నో కామెంట్, జగన్ - చంద్రబాబుల మధ్యే సవాళ్లు: రోశయ్య

తనకు గవర్నర్ పదవి వస్తుందన్న వార్తలు కేవలం మీడియాలో వస్తున్న కథనాలు అని ఆయన కొట్టి పారేశారు. తనకు ఏ పదవో ఇవ్వడానికి అధిష్టానం పిలవలేదు, తనకు పదవి ఇవ్వమని కోరడానికి తాను గానీ ఢిల్లీ రాలేదన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించినందుకు కృతజ్ఞలు చెప్పుకునేందుకే వచ్చానన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రిలీఫ్గా ఉంటారని కలవడానికి వచ్చానన్నారు. పార్టీ అధిష్టానానికి రాసిన లేఖలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరాన్ని సూచించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సోనియాతో చర్చిస్తానని చెప్పారు. కాగా ఆయన మధ్యాహ్నం సోనియాగాంధీతో సమావేశం అయ్యారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications