అబ్బాయ్పై దుమ్మెత్తి పోసిన వైయస్ వివేకానంద రెడ్డి

కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన ఇప్పట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించాడని, దీనిపై గతంలో కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేస్తూ ప్రస్తుతం అదే భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు బాధితుడికి న్యాయం చేయడానికి ప్రయత్నించారని, ఈ సందర్భంలో పోలీసులను సమర్థించడానికి బదులు బెదిరించేందుకు పూనుకున్నారని ఆయన అన్నారు. ధర్నాలు చేయడం, భారీగా జనాలను తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications