శింగనమల ఫ్లాట్లో భాను కిరణ్, సూరి రాసలీలలు?

పొద్దుటూరు ఫైనాన్స్లో తాను 25 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. కడప, అనంతపురాల్లో తాను 50 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టానని ఆయన చెప్పారు. తాను లేనప్పుడు అమ్మాయిలతో గడపడానికి భాను, సూరి వచ్చేవారని ఆయన తెలిపారు. ఫ్లాట్ను తన పేరు మీద రాసివ్వాలని సూరి తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు. సూరిని హత్య చేసిన తర్వాత భాను తనతో కాంటాక్టులో ఉన్నాడని, ఆ తర్వాత కాంటాక్ట్ తెగిపోయిందని ఆయన చెప్పారు. తనపై ఆర్థిక లావాదేవీలకు సంబంధఇంచి 60 కేసుల దాకా ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కారు బాంబు కేసులో నిందితుడు భాను పేరు చెప్పి వైజయంతి రెడ్డిని, షాలిమార్ యజమానిని బెదిరించామని ఆయన చెప్పారు.
పోలీసులు బెంగుళూర్, చెన్నై, హైదరాబాదుల్లోని ఆస్తులపై దాడులు నిర్వహించారు. చెన్నైలోని రెండు లాకర్లను సీజ్ చేశారు. శింగనమల రమేష్ సిఐడి కస్టడీ శుక్రవారం ముగిసింది. దాంతో సిఐడి పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications