శింగనమల ఫ్లాట్లో భాను కిరణ్, సూరి రాసలీలలు?

పొద్దుటూరు ఫైనాన్స్లో తాను 25 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. కడప, అనంతపురాల్లో తాను 50 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టానని ఆయన చెప్పారు. తాను లేనప్పుడు అమ్మాయిలతో గడపడానికి భాను, సూరి వచ్చేవారని ఆయన తెలిపారు. ఫ్లాట్ను తన పేరు మీద రాసివ్వాలని సూరి తనపై ఒత్తిడి తెచ్చాడని ఆయన చెప్పాడు. సూరిని హత్య చేసిన తర్వాత భాను తనతో కాంటాక్టులో ఉన్నాడని, ఆ తర్వాత కాంటాక్ట్ తెగిపోయిందని ఆయన చెప్పారు. తనపై ఆర్థిక లావాదేవీలకు సంబంధఇంచి 60 కేసుల దాకా ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కారు బాంబు కేసులో నిందితుడు భాను పేరు చెప్పి వైజయంతి రెడ్డిని, షాలిమార్ యజమానిని బెదిరించామని ఆయన చెప్పారు.
పోలీసులు బెంగుళూర్, చెన్నై, హైదరాబాదుల్లోని ఆస్తులపై దాడులు నిర్వహించారు. చెన్నైలోని రెండు లాకర్లను సీజ్ చేశారు. శింగనమల రమేష్ సిఐడి కస్టడీ శుక్రవారం ముగిసింది. దాంతో సిఐడి పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications